ఈ ఏడాది ‘సేవా మిత్ర’కూ రూ.20వేలు - GVWV News

 


Volunteer Awards  2024 :-

 ఈ ఏడాది ‘సేవా మిత్ర’కూ రూ.20వేలు


♦ వాలంటీర్లకు వందనం(వాలంటీర్ అవార్డ్స్) కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.


♦ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. 


♦ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 3లక్షల మందికి పైగా వాలంటీర్లు సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్నారు. 


♦ ఇందులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతోపాటు నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం ‘వలంటీర్లకు వందనం’ పేరుతో ప్రతి ఏటా సత్కరిస్తోంది. 


♦ అయితే ఇటీవల వాలంటీర్ల జీతాలు పెంచిన జగన్ సర్కార్.. తాజాగా మరో శుభవార్త చెప్పింది. 


♦ ప్రతి ఏడాది సేవా వజ్ర కింద రూ.30వేలు, సేవా రత్న కింద రూ.20వేలు, సేవా మిత్ర రూ.10వేలు ఇస్తుండగా.. ఈసారి సేవా మిత్రకు కూడా రూ.20వేలు ఇవ్వనుంది.


Next Post Previous Post
error: Content is protected !!
×
×